మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
ఆశా వర్కర్ల జీతాలు భారీగా పెంపు
03 Jun 2019 3:54 PM
రూ.10వేలకు పెంచిన ప్రభుత్వం
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం వైయస్ జగన్
జీతాలు పెంపుపై ఆశావర్కర్ల హర్షం
అమరావతి: ఏపీలో ఆశా వర్కర్ల జీతాలు భారీగా పెంపు నిర్ణయంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైయస్ జగన్ నిలబెట్టుకున్నారు. ఆశావర్కర్ల జీతం పెంచుతూ సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రూ.3వేలు ఉన్న ఆశావర్కర్ల జీతాన్ని రూ.10వేలకు పెంచుతున్నట్లు సీఎం వైయస్ జగన్ ప్రకటించారు.
పాదయాత్రలో వైయస్ జగన్మోహన్రెడ్డిని చాలా సార్లు ఆశా వర్కర్లు కలిసి తమ జీవన స్థితిగతులను వివరించారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం జీతాలు పెంచుతూ ఆచరణలోకి తీసుకువచ్చారు. ఆశావర్కర్లు సంతోషంగా ఉంటేనే గ్రామీణ స్థాయిలో వైద్య సేవలు సమర్థవంతంగా అందించగలమని సీఎం భావించారు.జీతాలు పెంపు పట్ల ఆశావర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.