సీఎంను క‌లిసిన ఏపీపీఎస్సీ చైర్మ‌న్ స‌వాంగ్‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఏపీపీఎస్సీ నూత‌న చైర్మన్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఏపీపీఎస్సీ చైర్మ‌న్‌గా నూత‌నంగా బాధ్యతలు చేపట్టిన మాజీ డీజీపీ దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్ తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. 

Back to Top