తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా సోషల్ మీడియా విభాగ కమిటీల్లో జిల్లా కన్వీనర్లు, కో- కన్వీనర్లను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా సోషల్ మీడియా కన్వీనర్లు, కో- కన్వీనర్ల వివరాలు ఇలా..