మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
గత ఎన్నికల్లో బైబై బాబు.. వచ్చే ఎన్నికల్లో గుడ్ బై బాబు
18 Nov 2022 11:04 AM
మంత్రి అంబటి రాంబాబు
గుంటూరు: ఓటమిని చంద్రబాబు ఏడాదిన్నర ముందే అంగీకరించారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‘‘గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు బైబై అన్నారు.. వచ్చే ఎన్నికల్లో గుడ్ బై బాబు అంటారు’’ అంటూ ఎద్దేవా చేశారు.
‘‘వచ్చే ఎన్నికల్లో కుప్పం సహా 175 సీట్లలో గెలుస్తాం. చంద్రబాబుకు 40 ఏళ్ల అనుభవం చివరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడటానికే ఉపయోగపడింది. ఆయన మానసికంగా ఫిట్గా లేరు. అది ఆయన మాటలు, చేష్టల ద్వారానే తెలుస్తూనే ఉంది. ఆయన తన భార్య గురించి పదేపదే ప్రస్తావించుకోవటం కరెక్టు కాదు. దాని వలన సానుభూతి పొందాలనుకోవటం చంద్రబాబు అవివేకం. వైయస్ జగన్లో ఆత్మ విశ్వాసం కన్పిస్తుంటే.. చంద్రబాబులో నైరాశ్యం కనిపిస్తోందని’’ మంత్రి అంబటి అన్నారు.