రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
3 రాజధానులపైన సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం
17 Sep 2022 12:41 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే అంశంపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాజధానిగా అమరావతి ఉండాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతే రాజధానిగా ఉండాలంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం శాసన వ్యవస్థ అధికారాలను ఉల్లంఘించడమే అంటూ పిటిషన్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.