మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
పంటల బీమా కోసం రూ.2,586.60 కోట్లు విడుదల
13 May 2021 12:11 PM
తాడేపల్లి: వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్–2020 సీజన్కు సంబంధించి అర్హులైన రైతులకు బీమా సొమ్ము చెల్లించేందుకు రూ.2,586.60 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తాన్ని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఈ నెల 25న ఆధార్తో లింక్ చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ మేరకు అర్హుల జాబితాలు సిద్ధం చేసి పంపిణీకి ఏర్పాట్లు చెయ్యాలని వ్యవసాయ శాఖ కమిషనర్ను ఆదేశించారు.