సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదు
ఏపీలో సీబీఐ దాడులకు మార్గం సుగమం
01 Jun 2019 4:16 PM
గత ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు చేసిన వైయస్ జగన్ సర్కార్
అమరావతి: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను వేగవంతం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరి చేస్తున్నారు. గతంలో ఏపీకిలోకి సీబీఐ రాకూడదంటూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోను వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఏపీలో సీబీఐ దాడులకు మార్గం సగమం అయ్యింది. జనరల్ కన్సాల్ట్ను గత ప్రభుత్వం రద్దు చేసిన విషయం విధితమే. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొత్త ప్రభుత్వం రద్దు చేసింది.