మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
చంద్రబాబుకు రాయలసీమలో పర్యటించే హక్కులేదు
17 Nov 2022 3:19 PM
డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
వైయస్ఆర్ జిల్లా: కర్నూలుకు హైకోర్టు రాకుండా అడ్డుపడుతున్న చంద్రబాబుకు రాయలసీమలో పర్యటించే హక్కులేదని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా హెచ్చరించారు. చంద్రబాబును ఎవరూ నమ్మరని, 14 ఏళ్లలో ఏం చేశారో అందరూ చూశారని అన్నారు. వచ్చే ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు నిజమే అన్నారు. చంద్రబాబుకు రైతులు గురించి మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు తలకిందులు తపస్సు చేసిన ప్రజలు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు మాటలకు, పనులకు పొంతన ఉండదని అంజాద్ బాషా ధ్వజమెత్తారు.