కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేశాం
16 Aug 2019 3:46 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్
అమరావతి: గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేశామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించామన్నారు. కనీస అవసరాల కోసం ప్రజలు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ బాధ్యత వహిస్తారని చెప్పారు. సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తామని సీఎం పేర్కొన్నారు. గ్రామసచివాలయంతో అనుసంధానం చేసుకుని మీ సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు.