వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
నేడు సీఎం, హైకోర్టుల సీజేల సదస్సు
30 Apr 2022 11:14 AM
హాజరుకానున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగే అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో పాల్గొంటారు. సదస్సును ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభిస్తారు. తెలంగాణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ ప్రశాంత్ కుమార్మిశ్రాలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.