‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
23 Mar 2022 10:03 AM
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 11వ రోజు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆంద్రప్రదేశ్ పవర్ కార్పొరేషన్ వార్షిక నివేదికలను మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి సభ ముందు ఉంచనున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ అధికార భాష సవరణ బిల్లును మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ సభ ముందు ఉంచనున్నారు. పలు బడ్జెట్ డిమాండ్ బిల్లులకు కూడా సభ ఆమోదం తెలపనుంది.