రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
కాసేపట్లో కేబినెట్ భేటీ ప్రారంభం
15 Jul 2020 10:29 AM
సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో మంత్రిమండలి సమావేశం ప్రారంభం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై, ఇసుక కార్పొరేషన్ ఏర్పాటుపై మంత్రి మండలి నిర్ణయం తీసుకునే అవకాశముంది. రాయలసీమ కరువు నివారణకు ప్రాజెక్టుల నిర్మాణ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో `నాడు - నేడు` పనులకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.