మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం వైయస్ జగన్
19 Jun 2020 5:19 PM
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రారంభమైన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో 20 విపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైయస్ జగన్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.భారత్–చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ అఖిలపక్షాలతో చర్చిస్తున్నారు.ఈ సమావేశంలో ముందుగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.ఇటీవల మరణించిన వీర సైనికులకు నివాళులర్పించారు.