మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా..
04 Feb 2019 11:41 AM
అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయడానికి టీడీపీ కుట్ర..
విజయవాడ: .అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైయస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది.ధర్నాకు 13 జిల్లాల నుంచి భారీగా అగ్రిగోల్డ్ బాధితులు తరలివచ్చారు. ప్రభుత్వం రూ.1100 కోట్లు ఇస్తే, 70 శాతం మంది బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటిరుకు 169 మంది అగ్రిగోల్డ్ బాధితులు మరణించారు.అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఈ ధర్నాలో వైయస్ఆర్సీపీ నేతలు పెద్దిరెడ్డి, మల్లాది విష్ణు,వెల్లంపల్లి శ్రీనివాస్, లేళ్ల అప్పిరెడ్డి, అడపా శేషు తదితరులు పాల్గొన్నారు.