మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ప్రభుత్వ విధానం వినూత్నం, ఆదర్శం
05 Aug 2022 12:52 PM
నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు సిన్హా ప్రశంస
అమరావతి: పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ప్రభుత్వ విధానం వినూత్నం, ఆదర్శంగా ఉందని నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు సిన్హా ప్రశంసించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో ఏపీ ప్రభుత్వం తొలి వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వంపై నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు సిన్హా ప్రశంసలు కురిపించారు. ఈవీ రంగంలో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఏపీ దారి చూపుతుందని చెప్పారు. మౌలిక వసతులు, ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ రంగంపై ఏపీ దృష్టి అభినందనీయమన్నారు.