సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావుగోదావరిలో జనజాతరఅట్టహాసంగా వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్రాజోలులో జనసేనకు భారీ షాక్భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..!
అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్గా నాగిరెడ్డి బాధ్యతల స్వీకరణ
29 Aug 2019 3:33 PM
అమరావతి: అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్గా ఎంవీఎస్ నాగిరెడ్డి బాధ్యత స్వీకరించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి రైతు సమస్యను సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. రైతులు ఎప్పుడైనా సమస్యలు చెప్పుకునేలా అగ్రి మిషన్ను రూపొందిస్తున్నామని వివరించారు. రైతుల సమస్యలపై ప్రతి నెలా సీఎం వైయస్ జగన్తో సమావేశం ఉంటుంది.