టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
అబ్దుల్ కలాంకు సీఎం వైయస్ జగన్ ఘన నివాళి
15 Oct 2019 12:07 PM
నెల్లూరు: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన వైయస్ఆర్ రైతు భరోసా పథకం ప్రారంభ కార్యక్రమంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి సీఎం వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైయస్ జగన్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.