కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఘనంగా మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు
11 Nov 2020 12:14 PM
తాడేపల్లి: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ వేడుకలకు హాజరై కలాం చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. కలాం గొప్ప విజనరీ పర్సన్ అని కొనియాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనారిటీ వెల్ఫేర్ డే, జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు.