రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
పాదయాత్రలో ఇచ్చిన మరో హామీ అమలు
15 Jun 2021 6:37 PM
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు
తాడేపల్లి: ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులను సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియామకానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు మర్యాదపూర్వకంగా కలిసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచి.. సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఉన్నారు.