వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుల నియామకం

తాడేపల్లి:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ప్రచార విభాగానికి నూతన అధ్యక్షులను నియమించారు. పార్టీ ప్రచార విభాగం అధ్యక్షులుగా ఆర్‌. ధనుంజయ్‌ రెడ్డి, బసిరెడ్డి సిద్ధారెడ్డిలను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
 

తాజా వీడియోలు

Back to Top