కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం
ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
12 Mar 2015 1:11 PM
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం లోటస్ పాండ్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని అయిదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ వేడుకల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు,అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ తన ట్విట్టర్ పేజీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించడమే ప్రధాన ఎజెండాగా ఆవిర్భవించిన ఈ పార్టీ తొలి నుంచీ ఎదురవుతున్న అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
Prati akkaku,Prati chelliki, Prati avvaku,Prati tataku, Prati sodaruniki, sirasu vanchi,chetulu jodinchi, na hrudaya poorvaka krutagnatalu.
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2015
God's grace, Dad's blessings, people's support - from 1MP,1MLA in 2011 to 2MPs,17MLAs in 2012 to 9MPs,70MLAs,5MLCs in 2014.
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2015