రేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
తూర్పుగోదావరిజిల్లాలోపూర్తైయినప్రజాసంకల్పయాత్ర
14 Aug 2018 9:41 AM
రాష్ట్రంలోఅత్యధికనియోజకవర్గాలుఉన్నజిల్లాల్లోతూర్పుగోదావరిజిల్లాదిప్రత్యేకస్థానం. 19 నియోజకవర్గాలతోఎన్నికలనుప్రభావితంచేయగలప్రాంతంగాతూర్పుగోదావరిజిల్లాతనఉనికినిచాటుకుంటోంది. అలాంటిజిల్లాలోవైఎస్జగన్ప్రజాసంకల్పయాత్రసూపర్సక్సెస్అయ్యింది. ప్రతిపక్షనేతగాకంటేఓఆత్మీయుడిగాభావించిఈజిల్లావాసులుచూపినఆదరాభిమానాలకుకొలమానాల్లేవు. పాదయాత్రఆరంభంఅయినతర్వాతఇంతవరకూఏజిల్లాలోనూజరగనివిధంగాజూన్ 12నప్రారంభమై,50
రోజులపాటుతూర్పుగోదావరిజిల్లాలోసాగింది.తూగోజిల్లాలోపాదయాత్రపూర్తికావడంతోమొత్తం 10 జిల్లాల్లోవైఎస్జగన్ప్రజాసంకల్పంపూర్తిచేసుకున్నట్లైంది.
రికార్డులపరంపర
వైఎస్జగన్ప్రజాసంకల్పయాత్రతూర్పుగోదావరిలోప్రవేశించడమేఓరికార్డులామొదలైంది. రైల్కమ్రోడ్డువంతెనమీదుగాజగన్సేనావాహినిచేసినకవాతురాష్ట్రరాజకీయాల్లోఓకొత్తచరిత్రకుతెరతీసింది. లక్షలాదిగాఅభిమానులుతరలివచ్చిగోదావరినిజనగోదారిగామార్చారు. యువనేతకుఘనస్వాగతంపలికితమజిల్లాకుఆహ్వానించారు. ప్రతినియోజకవర్గం, ప్రతిమండలంయువనేతవెంటఅడుగులుకదిపింది. కులం, మతం,ప్రాంతీయత, రాజకీయవిబేధాలనుపక్కనపెట్టివైఎస్జగన్కుమద్దతుపలికింది. ఎక్కువరోజులుపాదయాత్రసాగినజిల్లాగాతూర్పుగోదావరిరికార్డుసృష్ఠించింది. పాదయాత్ర 2500 కిలోమీటర్లమైలురాయినికూడాతూర్పుగోదావరిజిల్లాలోనేపూర్తిచేసుకుంది. 17 నియోజకవర్గాల్లో 417 కిలోమీటర్లమేరపాదయాత్రకొనసాగింది. 32 మండలాలు, 232 గ్రామాలమీదుగాసాగినప్రజాసకంకల్పయాత్రలక్షలాదిమందిఆత్మీయతనుయువనేతపైకురిపించింది. రాజానగరం, రంపచోడవరంతప్పించిమిగిలిననియోజకవర్గాలన్నింటిమీదుగాపాదయాత్రకొనసాగింది. 15 చోట్లజరిగినబహిరంగసభల్లోప్రజాభిమానంవెల్లువెత్తింది. రోజులతరబడికురిసినవర్షాన్నికూడాలెక్కచేయకుండానాయకుడుపాదయాత్రచేస్తుంటే, ప్రజలూఆయనవెన్నంటేనడిచారు. తూర్పుఇంటజగన్వెంటఎటుచూసినాకదిలేజనప్రవాహమేకనిపించింది.
అన్నివర్గాలకూచేరువైనవైఎస్జగన్హామీలు
కాపులఖిల్లాగాపేరున్నఈజిల్లాలోవైఎస్జగన్పైనేతమనమ్మకంఅనిఆప్రాంతంరూఢీచేసింది. కాపురిజర్వేషన్లఅంశంకూడాఅనూహ్యంగాతెరపైకిరావడం, రెట్టింపునిధులతోకాపులనుఆదుకుంటామనివైఎస్జగన్భరోసాఇవ్వడంవారిలోఆనందాలనునింపింది. రిజర్వేషన్లవిషయంలోయువనేతముక్కుసూటితనాన్ని, నిజాయితీనికాపుసామాజికవర్గీయులు, యువతగుర్తించి, తమమద్దతుప్రకటించారు. మాజీమంత్రిమహీధర్రెడ్డి, అనపర్తిమాజీఎమ్మెల్యేతేతలిరామారెడ్డి, ప్రముఖవైద్యులుపితానిఅన్నవరంమొదలైనప్రముఖులంతావైఎస్జగన్సమక్షంలోపార్టీలోచేరారు. మద్యపాననిషేధం, పేదలకుఇళ్లు, మత్స్యకారులకుకార్పొరేషన్, ఫిషింగ్హాలిడేసమయంలో10,000 సాయం, ప్రైవేటుస్కూళ్లదోపిడీకిఅడ్డుకట్టవేయడం, కాపులకు 10,000 కోట్లకేటాయింపులువంటిహామీలుప్రజల్లోకివెళ్లాయి.
ప్రజాసంకల్పయాత్రగోదావరిజిల్లాలనుదాటుకునివిశాఖపట్నంజిల్లాలోకినేడుప్రవేశించనుంది. తూర్పువాసులనుంచిఆత్మీయవీడ్కోలు, విశాఖజిల్లానర్సీపట్నంనియోజకవర్గంలోపాదయాత్రప్రారంభంకానుంది.