మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
పోలవరం పై కేంద్రం సీరియస్ యాక్షన్
05 Sep 2017 2:35 PM
వరుసగారెండుఅత్యున్నతస్థాయిబృందాలపరిశీలన, నివేదికలతర్వాతకేంద్రంచంద్రబాబుసర్కార్పోలవరంపనులతీరుపైతీవ్రంగామండిపడిపోతోంది. పోలవరంప్రాజెక్ట్అథారిటీమెంబర్సెక్రెటరీఆర్కేగుప్తానుకేంద్రజలవనరులశాఖకొద్దిరోజులక్రితంప్రాజెక్టుపనితీరుపైవివరణకోరింది. పనులుశరవేగంగాసాగుతున్నాయని, 2018కేపోలవరంపూర్తవుతుందనినివేదికపంపారుఆర్కేగుప్తా. కానిమూడేళ్లలోకేంద్రంవిడుదలచేసిన3,364,70 కోట్లరూపాయిలవినియోగానికియుటిలైజేషన్సర్టిఫికెట్లుఎందుకుపంపండలోవివరణమాత్రంఇవ్వలేదు. దీనిపైఅనుమానించినకేంద్రజలవనరులశాఖకార్యదర్శిఅమర్జిత్నేరుగారంగంలోకిదిగారు. మరోకీలకకమిటీనిపోలవరంపరిశీలనకుపంపారు. పోలవరంకుడి, ఎడమకాలువేకాదు, హెడ్వర్క్సపనులన్నీఇష్టారాజ్యంగానామినేషన్, సబ్కాంట్రాక్టులాకట్టబెట్టేసి, కనీసపర్యవేక్షణకూడాలేదనిఈబృందంగుర్తించింది. ఇంకోపదేళ్లైనాఈప్రాజెక్ట్పూర్తయ్యేపరిస్థితులుకనిపించడంలేదంటూనిజానిజాలనునివేదికగాకేంద్రానికిపంపించింది. పోలవరంవిషయంలోపిపిఎమెంబర్సెక్రెటరీఇచ్చిందంతాతప్పుడునివేదికేఅని
ఎస్.మసూద్హుస్సేన్కమిటీతేల్చిచెప్పడంతోఆర్కేగుప్తాపైబదిలీవేటువేసారు. ఆస్థానంలోకృష్ణాబోర్డుఛైర్మన్ఎస్.కెశ్రీవాత్సవనునియమించారు.
పోలవరంఅతీగతీ
2014లోటిడిపిప్రభుత్వంవచ్చినపపటినుండిపోలవరంగురించిసరిగ్గాపట్టించుకున్నదాఖలాలేలేవు. కేంద్రంనిధులకేటాయింపుగురించితేల్చేసింది. దాంతో2010-11 నాటిఅంచనాలనుసవరించికేంద్రానికిపంపారు. 2017దాకాఅంచనావ్యయంపెరుగుతోందన్నవిషయమేచంద్రంబాబుకుతెలియదునుకోవాలా?ప్రస్తుతంఎపిప్రభుత్వంకేంద్రానికిపంపినఅంచనావ్యయం58,319 కోట్లు.
అంతకంతకూపెరిగిపోతున్నఅంచనావ్యయం, పనుల్లోజాప్యం, ఇప్పటికేవిడుదలచేసిననిధులవాడకంలోఅవకతవకలూచూసినకేంద్రానికిచిర్రెత్తుకొచ్చింది. పాతలెక్కలుతేలితేగానీకొత్తనిధులురావనిఆర్ధికశాఖతేల్చిచెప్పింది.
కేంద్రజలవనరులశాఖపోలవరంపైఫోకస్పెట్టడంతోబాబుఆగమేఘాలమీదసమీక్షలు, సమావేశాలు, ప్రాజెక్టుసందర్శనలుజరిపారు. పోలవంరంలో48 గేట్లకుగాను 5పూర్తయ్యాయిఅంటూప్రెస్మీట్లోపబ్లిక్గాపచ్చిఅబద్ధాలాడారు. నిజానికిమూడుపూర్తయ్యాయి, 2 నిర్మాణదశలోఉన్నాయి.
ఇకపోలవరంపనులనుదక్కించుకున్నట్రాన్స్ట్రాయ్సంస్థకుఇంతపెద్దప్రాజెక్టునుహాండిల్చేసేసత్తాలేదని, ఇప్పటివరకూచేసినపనులుకూడాసబ్కాంట్రాక్టులకిచ్చి, వారికిచెల్లింపులుజరపడంలేదనిఅధికారులుసిఎమ్దృష్టికితీసుకువెళ్లారు. అబ్బేట్రాయ్పనులుఅద్భుతంగాఉన్నాయని, కాంట్రాక్టుసంస్థనుతప్పుపట్టక్కర్లేదనిసమర్థించారుచంద్రబాబు.
నేడుకేంద్రంనేరుగాపోలవరంపనులనుసమీక్షించడంతోపాటు, జరిగిననిధులవ్యయంపైకూడాపూర్తిస్థాయిలోఆరాతీయనుంది. దాంతోఖఃగుతిన్నటిడిపిఅధినేతహడావిడిగా60సికిందట్రాయ్సంస్థకునోటీసులుజారీచేయమంటూఆదేశాలిచ్చారు.
పోలవరంప్రాజెక్టునురాష్ట్రప్రభుత్వంసరిగ్గాపూర్తిచేయడంలేదంటూవిపక్షాలు, ప్రజలు, చివరకుకేంద్రప్రభుత్వంకూడావిమర్శిస్తుంటేచంద్రబాబు, ఇంకాఆయనతోకప్రతికలుశరవేగంతోపోలవరం, 2018కల్లాగ్రావిటీతోనీళ్లుఅంటూఅసత్యప్రచారాలుచేసుకుంటున్నారు. ఆడలేకమద్దెలఓడన్నట్టుపోలవరంఆలస్యానికికారణంప్రతిపక్షాలని, వారేపోలవరంపనులుఅడ్డుకుంటున్నారనిచెప్పుకోవడంహాస్యాస్పదం.
కొసమెరుపు– కేంద్రాన్నిమభ్యపెట్టడానికిఆడుతున్నట్రాన్స్ట్రాయ్సంస్థకునోటీసులడ్రామాకుత్వరలోనేతెరపడిపోతుందనివిశ్లేషకులంటున్నారు. ఎందుకంటేఈసంస్థరాష్ట్రఅధికారపార్టీకేచెందినఓఎమ్.పిదిమరి.