పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే
వైఎస్సార్సీపీ ప్రస్థానంలో మైలు రాళ్లు
12 Mar 2016 3:39 PM
హైదరాబాద్)
రాజకీయ పార్టీగా పురోగమిస్తున్న వైఎస్సార్సీపీ తన ప్రస్థానంలో ఎన్నో కీలక మైలు
రాళ్లను దాటుకొంటూ సాగుతోంది. పార్టీ ఆవిర్భావ పరిస్థితులు, తదనంతర పోరాటాల్ని
చూస్తూ ఈ విషయాలు అర్థం అవుతుంది. పార్టీ సాగించిన ప్రయాణంలో అధిగమించిన మైలు
రాళ్లను ఇప్పుడు చూద్దాం.
2009 సెప్టెంబర్
2: హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణం
2009 సెప్టెంబర్
25: ఓదార్పు యాత్ర చేస్తానని నల్లకాలువలో వైఎస్ జగన్ ప్రకటన
2010 నవంబర్ 29: కాంగ్రెస్ పార్టీకి, పదవులకు జగన్, విజయమ్మ
రాజీనామా
2011, మార్చి 12: ఇడుపులపాయలోని
వైఎస్సార్ సమాధి వద్ద వైఎస్సార్సీపీ పతాకావిష్కరణ
2011 మే 13: కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం
2011 జూలై 8: ఇడుపులపాయలో తొలి
ప్లీనరీ
2011 జూలై12: ఆస్తులపైసీబీఐ విచారణకు ఆదేశం
2012 మే 27: వైఎస్ జగన్ అరెస్టు
2012 అక్టోబర్ 18: షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
2013 ఆగస్టు 25: సమైక్య రాష్ట్రం
కోసం జైలులో జగన్ దీక్ష
2013 సెప్టెంబర్
24: జైలునుంచి జగన్ విడుదల
2013 అక్టోబర్ 5: ఇంటిముందే సమైక్య
దీక్ష
2013 అక్టోబర్ 26: రాజధానిలో సమైక్య
శంఖారావం
2014 మే 7: రాష్ట్ర అసెంబ్లీ
ఎన్నికలు
2015 జనవరి 30) రైతు దీక్ష
2015 ఫిబ్రవరి 25) రైతు ఓదార్పు యాత్ర
2015 జూన్ 2,3) సమర భేరి