క్రెడిట్ స్కోర్ కాదు కుచ్చుటోపీ

రైతుఅన్నపదాన్నేరాష్ట్రాన్నించిదూరంచేయాలనికంకణంకట్టుకున్నారుఎపిసిఎమ్చంద్రబాబునాయుడు. అందుకువత్తాసుపలుకుతున్నారుఆయనకుమారుడునారాలోకేష్. మూడోవిడతరుణమాఫీవిడుదలచేసామనిగప్పాలుకొట్టినబాబుసర్కార్అదిరైతులకుఅందలేదనేవిషయాన్నిమాత్రంబహిరంగంగాచెబుతున్నదేలేదు. రుణమాఫీజరగనిరైతులుబ్యాంకులచుట్టూకాళ్లరిగేలాతిరుగుతున్నారు. ఇప్పటివరకూచిల్లరలావిదిలించినరుణమాఫీసైతంఇన్నేళ్లవడ్డీకిందజమఅయిపోగా, అసలురుణంఅలాగేఉందనిరైతులువాపోతున్నారు. వేలకోట్లరుణమాఫీచేసామనివేదికెక్కినప్రతిసారినిస్సిగ్గుగాచంద్రబాబుఅబద్ధాలుఆడుతూనేఉన్నారు. రాజధానికోసంభూములిచ్చినరైతులకుప్రత్యామ్నాయంగాఇచ్చేభూములనుఅభివృద్ధిచేస్తామనిచెప్పినటిడిపిసర్కార్ఇంతవరకూఆదిశగాఒక్కచర్యాతీసుకోలేదు. రైతులనురాజధానిలోవ్యాపారులనుచేస్తామంటూప్రకటించడంనిజంగాహాస్యాస్పదం. రాష్ట్రానికిఆహారభద్రతనిచ్చేరైతునుముప్పేటదాడితోముంచేయడమేచంద్రబాబువైఖరిగాఉంటోంది. ఉన్నభూములుపోయికొందరువ్యవసాయానికిదూరమైతే, రుణాలుఅందకవ్యవసాయాన్నివదిలేస్తున్నదిమరికొందరు. వ్యవసాయపంటలకుగిట్టుబాటుధరఅందిచాల్సిందిపోయి, వాటినిమానివాణిజ్యపంటలువేసుకోవాలనిఉచితసలహాలుఇచ్చేముఖ్యమంత్రినిమనఆంధ్రప్రదేశ్లోనేచూడగలం.

ఇప్పుడుపెదబాబుగారిబాటలోనేచినబాబుగారూపయినిస్తున్నారు. రుణమాఫీగురించిఎదురుచూడకుండారైతులకుప్రత్యామ్నాయాలుసూచించదలచారట. రైతులకుక్రెడిట్రేటింగ్ఇచ్చిసులభంగా, తక్కువవడ్డీకిరుణాలుఅందేలానూతనవిధానంరూపొందిస్తున్నామనిచెబుతున్నారీరాష్ట్రపంచాయితీ, ఐటిశాఖామాత్యులు. అసలురైతులక్రెడెబులిటీనేదెబ్బతీస్తున్నప్రభుత్వంవీరికిక్రెడిట్స్కోర్ఇస్తాననడంమరీవిడ్డూరంగాఉంది. ఎన్నికలముందుఅన్నవస్తున్నాడు, ఎవ్వరూబ్యాంకురుణాలుకట్టవద్దనిదండోరావేయించారుచంద్రబాబు. రుణమాఫీబేషరతుగాచేస్తామని, అధికారంలోకివచ్చినవెంటనేతొలిసంతకం  దానిపైనేచేస్తామనిచెప్పారు. తీరానమ్మిఓట్లేసినరైతులకుదక్కిందిదగా, మోసమే. నయవంచనలోపిహెచ్డిచేసినచంద్రబాబురుణమాఫీకికావాల్సినన్నీకొర్రీలుపెట్టి, చివరికివిడతలవారీగాచిల్లరవిసురుతున్నారు. అవీఇన్నేళ్లుగాపెరిగిపోయినవడ్డీలకేకొట్టుకుపోతున్నాయి. అసలుఅప్పుఅలాగేఉండి, కొత్తఅప్పులకుఅవకాశంలేకుండాపోతున్నాయి. ఇలాంటిగడ్డుపరిస్థితిలోరైతులకుక్రెడిట్స్కోర్అంటూలోకేష్రాష్ట్రంఅవతలనిలబడికేకలువేస్తున్నారు.

తగ్గిపోతున్నసాగువిస్తీర్ణం

రాష్ట్రంలోగతనాలుగేళ్లలోసాగువిస్తీర్ణంగణనీయంగాతగ్గిపోతోంది. నీరుప్రగతిపేరుతోభూగర్భజలాలుపెంచుతున్నామంటూప్రభుత్వంచెబుతున్నమాటలన్నీఉత్తవేఅనినివేదికలుచెబుతున్నాయి. గతనాలుగేళ్లకాలంలోఖరీఫ్లోచూస్తేసాగువిస్తీర్ణంఏటాతగ్గిపోతోందనివెల్లడైంది. జిల్లాకలెక్టర్లనివేదికల్లోనేఈవిషయాలుబైటపడ్డాయి. 2014-15 ఆర్థికసంవత్సరంనుంచిఈసంవత్సరంఖరీఫ్వరకూచూస్తేసాగువిస్తీర్ణంచాలాతగ్గిందనిఈనివేదికలుతెలియజేస్తున్నాయి. నీరుప్రగతికోసంప్రభుత్వంగతమూడేళ్లలో9,906 కోట్లుఖర్చుచేసింది.

వాగ్దానాలన్నీనీళ్లపాలు

ముంపుప్రాంతాలు, శివారుసాగునేలల్లోసర్కార్సాగునీటినిఇవ్వడానికిజాప్యంచేస్తోంది. దాంతోనారుమళ్లుఆలస్యంఅవుతున్నాయి. అకాలవర్షలాతోనారుమళ్లుమునిగిపోవడం, పూడికతీతలు, ఆధునీకరణపనులుజరగకవరదనీరుమడుల్లోనిలిచిపోవడంతోనారుమళ్లులేకచాలామండలాల్లోరైతులుపంటవిరామాన్నిప్రకటించారు. రుణమాఫీపేరుతోకుచ్చుటోపీపడటంతోబ్యాంకులనుంచిరైతులకుకొత్తరుణాలుఅందటంలేదు. ఇకవ్యాపారులచేతిలోచిక్కిశల్యంఅవ్వడమేగత్యంతరంఅయ్యింది. దాంతోఅప్పులుమరింతపెంచుకోలేనిపరిస్థితుల్లోఅన్నదాతలుకాడినిపక్కనపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లోఅన్నిపంటలూఖరీఫ్రబీకలిపిసాధారణంగా155.24 లక్షలఎకరాలుసాగువిస్తీర్ణంఉండేది.  పెట్టుబడులుసమకూర్చుకోలేకచిన్నసన్నకారురైతులుదయనీయపరిస్థితిలోఉండటంతోగతఏడాదిఈవిస్తీర్ణం7.69 లక్షలుతగ్గిపోయింది. ఈఏడాదిఅయితేమరీదారుణంగా 16.51 లక్షలఎకరాలుసాగుకుదూరమైంది. వరి, చెరకు, పప్పుదినుసులు, నూనెగింజలు, జొన్న, గోధుమపంటలవిస్తీర్ణంఏటికేడాదీతగ్గిపోతోంది. పత్తి, మిరపవంటివాణిజ్యపంటలకుసైతంమద్దతుధరలేక, పెట్టుబడులూతిరిగిరాకరైతులుఆత్మహత్యలకుపాల్పడుతున్నారు. నకిలీవిత్తనాలు, కీటకనాశినిరసాయనాలుపనిచేయకపోవడం, ప్రభుత్వంరైతువ్యతిరేకవిధానాలు, పాలకులనిర్లక్ష్యంఅన్నీకలిసికర్షకుడినినేలకుదూరంచేస్తున్నాయి. ఇదిచాలాదురదృష్టకరమైనపరిణామం. ఇలాగేసాగితేఅన్నపూర్ణఆంధ్రప్రదేశ్అన్నానికికూడామరోచోటచేయిచాచాల్సివస్తుందనిహెచ్చరిస్తున్నారువ్యవసాయరంగనిపుణులు.

నదులఅనుసంధానంతోరాయలసీమ, కోస్తారైతులకుసాగునీరు, తాగునీరుఅనిముఖ్యమంత్రిచంద్రబాబుచేసేవన్నీఅసత్యప్రచారాలేఅనిసాగులెక్కలుతేల్చిచెబుతున్నాయి. ప్రకృతివైపరీత్యాలతోనష్టపోయినరైతులకుకనీసంనష్టపరిహారాన్నీఅందించనిచంద్రబాబుదిరైతువ్యతిరేకప్రభుత్వంఅంటున్నారుసామాజికవేత్తలు. నేలనునమ్ముకునేరైతుసేద్యాన్నిపక్కనపెట్టాడంటేఅదిపాలకులకేసిగ్గుచేటు. 

తాజా వీడియోలు

Back to Top