చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
జగన్ రాకతో బీసీ యువతలో ఉత్సాహం
14 Nov 2017 10:19 PM
రెండుమూడురోజుల్లోబీసీకమిటీ
- పాదయాత్రతర్వాతబీసీడిక్లరేషన్
- ప్రతిబీసీసోదరుడిముఖంలోనవ్వునుచూడాలన్నదేధ్యేయం-వైయస్జగన్మోహన్రెడ్డి
వైయస్జగన్మోహన్రెడ్డినియువతరంఎందుకుఅంతలాఇష్టపడుతుందో, జగన్బాటనుజగనిజంఅంటూఎందుకుపిలుచుకుంటుందోఏడోరోజుపాదయాత్రలోజరిగినబీసీలఆత్మీయసమ్మేళలనంచూస్తేఅర్థంఅవుతుంది. యువకులకుజగన్మోహన్రెడ్డిఒకహీరో. రోల్మోడల్. అతనిగట్స్, అతనినిజాయితీ, అతనిధైర్యంవారికిఉత్సాహాన్నిఇస్తాయి. వారిలోఉత్తేజాన్నినింపుతాయి. తమ కోసంఓనాయకుడున్నాడనినమ్మకాన్నికలిగిస్తాయి. తమలాగేఆలోచించేఓయువరక్తంతోడుగాఉందనేధీమానిస్తాయి. వైయస్జగన్ఈపేరేఒకప్రకంపన. ప్రతిహృదయాన్నీతాకేఆత్మీయస్పర్శ. తెలుగువాడిపౌరుషాన్నితట్టిలేపేగంభీరనినాదం.
కత్తెర్లు, ఇస్త్రీపెట్టెలుఇస్తేబిసిసంక్షేమమా…
ప్రతిబిసిసోదరుడిముఖంలోనవ్వుచూడటమేతనధ్యేయంఅనిప్రకటించారువైయస్ఆర్సిపిఅధినేతజగన్. చంద్రబాబుపేరుకేబిసిలమీదప్రేమకురిపిస్తున్నాడన్నారు. కత్తెర్లు, ఇస్త్రీపెట్టెలుఇస్తేబిసిలసంక్షేమంజరిగిపోతుందాఅనిప్రశ్నించారు. మీఅభివృద్ధికోసంమీరేనాకుసలహాలివ్వండిఅనిబిసియువతనుసభాముఖంగాఅడిగారువైయస్జగన్. ఒకబిసియువకుడుమాట్లాడుతూ ‘రాజశేఖర్రెడ్డిగారిహయాంలోఫీజ్రీయంబర్స్మెంట్ద్వారాతానుఎమ్.బి.ఎతనసోదరిడిగ్రీచదువుకున్నామని, ఇప్పుడుచంద్రబాబుప్రభుత్వంవచ్చాకతనలాఎమ్.బి.ఎచేయాలనుకునేఎంతోమందిబిసిలుచదువుకుదూరంఅయిపోయారనివాపోయాడు. జగన్నాయకత్వంపైనమ్మకముందని, ఆయనప్రభుత్వంతెచ్చుకుంటామని, బిసిలసంక్షేమంజగన్మోహన్రెడ్డిముఖ్యమంత్రిఅయినప్పుడేసాధ్యంఅనిఅన్నాడు.
తెలంగాణతరహాలో
ఆంధ్రప్రదేశ్లోనూతెలంగాణాతరహాలోగొర్రెలయూనిట్లకుప్రభుత్వంసబ్సిడీఇస్తేబావుంటుందనిప్రతిపక్షనేతకుకొందరుకానగూడురువాసులుసూచనచేసారు. అలాగేసొంతఆటోఉన్నవారికిబ్యాంకునుంచిరుణాలుమంజూరుచేయించాలనిమరికొందరుకోరారు. వైయస్సార్ఉన్నప్పుడుగొర్రెలుచనిపోతేవాటికూపన్లఆధారంగాఇన్సూరెన్స్వచ్చేదనిఇప్పుడలాలేదని, చంద్రబాబురైతులకు, మహిళలకు, విద్యార్థులకు, బిసిలకుఒక్కరేమిటిఅన్నిసామాజికవర్గాలకుద్రోహంచేసారనివిమర్శించారువిపక్షనేత. తప్పుడుహామీలతోపుస్తకాలకట్టలాంటిమేనిఫెస్టోతయారుచేసిఒక్కటంటేఒక్కహామీనీనెరవేర్చలేదనిచంద్రబాబుపైవిరుచుకుపడ్డారు.
బిసిడిక్లరేషన్
ప్రజాసంకల్పయాత్రలోభాగంగాఏర్పాటుచేసినబిసిలఆత్మీయసమ్మేళనంలోవైయస్జగన్మాట్లాడారు. రెండుమూడురోజుల్లోబిసికమిటీఏర్పాటుచేస్తున్నట్టుప్రకటించారు. ఈకమిటీప్రతినియోజకవర్గంలోతిరిగిప్రజలనుంచిసలహాలు, సూచనలుతీసుకునినివేదికఇస్తుందనిచెప్పారు. పాదయాత్రపూర్తిఅయ్యాకఆనివేదికఆధారంగాబిసిగర్జనసభపెట్టిఅక్కడేబిసిడిక్లరేషన్ప్రకటిస్తామనిచెప్పారు. ఈపాదయాత్రదోవపొడవునాకూడామీసూచనలునాకుఅందజేయండిఅనిప్రజలకువిజ్ఞప్తిచేసారువైయస్జగన్. రాష్ట్రంలోపేదరికంపోవాలంటేప్రతికుటుంబంలోనూకనీసంఒక్కరైనాఉన్నతచదువులుచదువుకోవాలన్నారుప్రతిపక్షనేత. అందుకేదివంగతముఖ్యమంత్రివైయస్సార్ఫీజ్రీయంబర్స్మెంట్పెట్టారన్నారు. ఫీజుఎంతైనాసరేఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్వంటిపెద్దచదువులునేనుచదివిస్తాను, పిల్లలకుభోజన, వసతిసదుపాయాలకోసం 20వేలుఅదనంగాఅందజేస్తామనిచెప్పారు. ఇద్దరేసిపిల్లల్నిబడికిపంపేఅక్కాచెల్లెళ్లకుఅమ్మఒడిపథకంద్వారా 15000 అందజేస్తామనిచెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 45ఏళ్లకేఫించనుఇవ్వబోతున్నట్టుప్రకటించారుజగన్మోహన్రెడ్డి.