జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
అంచనాలు మించిన ఉప ఎన్నిక
23 Aug 2017 7:33 PM
- మహిళా ఓటర్ల చైతన్యం జగన్ ప్రచార ఫలితమే
- చరిత్రలో నిలిచే భారీ మెజారిటీ దిశగా ఫలితాలు
- వైయస్ార్సీపీకే లాభం అంటున్న విశ్లేషకులు
రెండు నెలలుగా ఉత్కంఠ రేపిన నంద్యాల ఉప ఎన్నిక బుధవారం ముగిసింది. విశ్లేషకుల అంచనాలకు అందని విధంగా పెరిగిన పోలింగ్ శాతం వైయస్ార్సీపీకి లాభించనుంది. నంద్యాల చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 80శాతానికి మించి పోలింగ్ శాతం నమోదు కావడం ఫలితాలపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరీ ముఖ్యంగా బుధవారం ఉదయం 7 గంటల నుంచే మహిళలు పోలింగ్ బూత్లకు పోటెత్తడం విశేషం. పోలింగ్ సరళిని పరిశీలిస్తే అనుకున్నట్టుగానే గ్రామీణ ప్రాంతాలో్ల పోలింగ్ శాతం దాదాపు 90 శాతం దాటిపోయినట్లు తెలుస్తుంది. ఇది వైయస్ార్సీపీకి మంచి పరిణామంగా కనిపిస్తుంది. నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు జనాలు బారులుదీరారు. పురుషుల కంటే మహిళా ఓటర్లలో చైతన్యం చూస్తే మెజారిటీ కూడా భారీగానే ఉన్నట్టు తెలుస్తుంది. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోవడం ఈ ఉప ఎన్నిక ప్రత్యేకత. 13 రోజులుగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నిర్వహించిన ప్రచారానికి మహిళల నుంచి వేశేష స్పందన కనిపించింది. ఇప్పడు అదే స్పందన మహిళలను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో ఉపయోగపడిందని తెలుస్తుంది. అదే గనుక జరిగితే వైయస్ార్సీపీ మెజారిటీ నంద్యాల చరిత్రలో నిలిచిపోతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.