కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
అమరుని కుటుంబానికి వైఎస్సార్సీపీ అండ
12 Aug 2015 5:15 PM
తిరుపతి: ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణ చేసుకొన్న మునికోటి
కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా నిలిచింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్
జగన్ సూచన మేరకు పార్టీ తరపున ఆయన కుటుంబానికి రూ. 3లక్షల మేర
ఆర్థిక సాయం అందించారు. తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న
శేషాద్రి కుటుంబానికి రూ. 50వేలు సాయం చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన
పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నారాయణ స్వామి, పార్టీ ప్రధాన
కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఈ మొత్తాన్ని అందచేశారు.
కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా నిలిచింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్
జగన్ సూచన మేరకు పార్టీ తరపున ఆయన కుటుంబానికి రూ. 3లక్షల మేర
ఆర్థిక సాయం అందించారు. తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న
శేషాద్రి కుటుంబానికి రూ. 50వేలు సాయం చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన
పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నారాయణ స్వామి, పార్టీ ప్రధాన
కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఈ మొత్తాన్ని అందచేశారు.
మునికోటి
ఆత్మహత్య యత్నం చేసుకొన్న వెంటనే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్
స్పందించారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవటంతో తీవ్ర దిగ్భ్రాంతి
వ్యక్తం చేశారు. ఢిల్లీలో మహా ధర్నా తర్వాత రోజు వైఎస్ జగన్ నేరుగా
తిరుపతికి వచ్చారు. మునికోటి కుటుంబ సభ్యుల్ని పలకరించి
పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లి శేషాద్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి
తెలుసుకొన్నారు. ఆ సమయంలో అక్కడ కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితులు,
మునికోటి ఆత్మార్పణం పూర్వాపరాలమీద వివరాలు తెలుసుకొన్నారు.
ఆత్మహత్య యత్నం చేసుకొన్న వెంటనే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్
స్పందించారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవటంతో తీవ్ర దిగ్భ్రాంతి
వ్యక్తం చేశారు. ఢిల్లీలో మహా ధర్నా తర్వాత రోజు వైఎస్ జగన్ నేరుగా
తిరుపతికి వచ్చారు. మునికోటి కుటుంబ సభ్యుల్ని పలకరించి
పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లి శేషాద్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి
తెలుసుకొన్నారు. ఆ సమయంలో అక్కడ కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితులు,
మునికోటి ఆత్మార్పణం పూర్వాపరాలమీద వివరాలు తెలుసుకొన్నారు.
పార్టీ
తరపున ఆ కుటుంబాలకు సాయం అందించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ
మేరకు పార్టీ నాయకులు స్వయంగా వెళ్లి బుధవారం ఈ ఆర్థిక సాయం అందించి
వచ్చారు.
తరపున ఆ కుటుంబాలకు సాయం అందించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ
మేరకు పార్టీ నాయకులు స్వయంగా వెళ్లి బుధవారం ఈ ఆర్థిక సాయం అందించి
వచ్చారు.