మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైఎస్ విజయమ్మ_ భద్రిరాజు కృష్ణమూర్తి మరణం పట్ల_తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు_11-08-2012
11 Aug 2012 10:07 AM
తేది:11-08-2012
అంతర్జాతీయ ప్రఖ్యాతి గడించిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తి మరణం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.ద్రవిడ బాషావేత్తల్లో ధ్రువ తార రాలిపోయిందని ఆమె తన సంతాపాన్ని ప్రకటించారు.ప్రపంచ ప్రఖ్యాతి కేంబ్రిడ్జి,ఆక్స్పర్డ్ విశ్వ విద్యాలయాలు ద్రవిడ బాషలపై ఆయన మౌలిక పరిశోధనల గ్రంధాలను ప్రచురించిన విషయాన్ని విజయమ్మ గుర్తు చేసుకున్నారు.ఆయన తెలుగు భాషా దిగ్గజాలకే ఆది గురువు అన్నారు.ఆయన కుటుంబానికి తనప్రగాడ సానుభూతిని తెలియచేసారు.