వైయస్ ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మహాలక్ష్మి శ్రీనివాస్

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శిగా మహాలక్ష్మి శ్రీనివాస్ నియమితులయ్యారు. అనంతపురం నియోజకవర్గానికి
చెందిన శ్రీనివాస్ నియామకం,  అధ్యకులు
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా జరిగినట్లుగా పార్టీ కేంద్ర కార్యాలయం
ఒక ప్రకటనలో పేర్కొంది.



Back to Top