అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ప్రతి ఓటును తనిఖీ చేయండి
14 Mar 2019 11:51 AM
ట్విటర్ వేదికగా పార్టీ క్యాడర్కు వైయస్ జగన్ దిశానిర్ధేశం
హైదరాబాద్ : ఎన్నికల తుదిసమరానికి సిద్దం కావాలని వైయస్ఆర్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్విటర్ వేదికగా పార్టీ కార్యకర్తలకు, బూత్ క్యాడర్కు దిశానిర్ధేశం చేశారు. వైయస్ఆర్సీపీ బూత్ లెవల్ క్యాడర్ అందరికీ.. మనం నాలుగేళ్లుగా ప్రతి అంశంలో కష్టపడ్డాం. ఈ చివరి యత్నంలో ఉత్తమ ప్రయత్నాల కోసం పోరాడేందుకు ప్రతి ఒక్క వైయస్ఆర్సీపీ కార్యకర్త సిద్దంగా ఉండాలి. వచ్చే రెండు రోజుల్లో ప్రతి ఓటును తనిఖీ చేయండి. పోలింగ్ రోజు ప్రతి ఒక్కరు ఓటేసేలా చూడాలి. వచ్చే 27 రోజుల్లో మీ నుంచి మద్దతును మరింత కోరుతున్నా’ అని వైయస్ జగన్ ట్వీట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటరుగా పేరు నమోదు చేసుకోవడానికి రేపటి(శుక్రవారం)తో గడువు ముగుస్తుండటంతో పార్టీ క్యాడర్ను వైయస్ జగన్ అలర్ట్ చేశారు.