రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
మల్లాది సుబ్బమ్మ మృతికి జగన్ సంతాపం
15 May 2014 6:04 PM
హైదరాబాద్, 15 మే 2014:
ప్రముఖ సంఘ సేవకురాలు, స్త్రీవాద రచయిత్రి మల్లాది సుబ్బమ్మ మృతికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. సారా నియంత్రణ మహోద్యమంలో నిజాయితీగా పోరాడిన నాయకురాలు, మహిళల అభ్యున్నతి కోసం అహర్నిశలు సుబ్బమ్మ శ్రమించారని ఆయన నివాళులు అర్పించారు. తాను నమ్మిన సిద్ధాంతాలు, ఆదర్శాల కోసం సుబ్బమ్మ తన జీవితాంతమూ మొక్కవోని దీక్షతో పనిచేశారని గుర్తుచేసుకున్నారు. శ్రీమతి సుబ్బమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ జగన్మోహన్రెడ్డి ప్రార్థించారు.