పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
ఎస్సీ అధ్యయన కమిటీ ఏర్పాటు
22 Jan 2018 11:31 PM
హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీల సమస్యలు, వాటి పరిష్కారానికి పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి ఎస్సీ అధ్యయన కమిటీని వైయస్ ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటిలో మొత్తం 35 మందిని సభ్యులుగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి.