చంద్రబాబు కుట్రలో భాగస్వామి కాదలచుకోలేదు

చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి  సంబంధించి సీనియర్‌ నాయకులతో పార్టీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చర్చించారు.అనంతరం పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం చంద్రబాబు గారు చేసే మరో కుట్రలో వైయస్ ఆర్ సీపీ  భాగస్వామి కావడం లేదు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం రాత్రి పొద్దుపోయాక పత్రికా ప్రకటన విడుదల చేసింది. 




Back to Top