స్పీకర్ : పి.యన్.వి. ప్రసాద్ - ఫిబ్రవరి 1, 2012

పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న నాయకులని పార్టీలో వివిధ పదవులలో నియమించడమైనది.

1. శ్రీ వార్పుల సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు.
2. శ్రీ చిర్ల జగ్గిరెడ్డి ,పి. గౌతమ్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా పరిశీలకులు.

 

 

 

          (పి.యన్.వి. ప్రసాద్)

Back to Top