మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
స్పీకర్వై: యస్ విజయమ్మ : జూలై 27, 2012
07 Aug 2012 2:37 AM
లండన్ నేడు అంగరంగ వైభవంగా ప్రారంభం ఆవుతున్న 30వ ఒలంపిక్స్ క్రీడల్లో పాల్గొనే భారత దేశ క్రీడాకారులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీమతి వైయస్ విజయమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మన క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబరిచి మరిన్ని పతకాలు భారతదేశానికి తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.
80 మందికి పైగా క్రీడాకారులతో పాల్గొంటున్న భారత బృందానికి, అందులో మన రాష్ట్రం నుంచి పాల్గొంటున్న క్రీడాకారులకు పార్టీ తరుపున వైయస్ విజయమ్మ ప్రత్యేక అభినందనలు తెలిపారు.