మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్ఆర్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం సమన్వయ కర్తగా హర్షవర్థన్ రెడ్డి నియామకం
28 Oct 2017 6:25 PM
హైదరాబాద్:
గుంటూరు జిల్లాకు చెందిన ఎ.హర్షవర్ధన్ రెడ్డి వైయస్ఆర్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం కేంద్ర కార్యాలయం సమన్వయం కర్తగా నియమితులయ్యారు. అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు ఈ నియాకం జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.రాష్ట్ర కార్యదర్శిగా ఆనంద్ ప్రకాశ్
పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చెల్లెం ఆనంద ప్రకాశ్ ను నియమించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.