మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
పార్టీలో నూతన నియామకాలు
27 Dec 2017 10:07 PM
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వేరు వేరు పదవులలో నూతన నియామకాలు జరిగాయి. పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా గుబ్బా చంద్రశేఖర్(వైయస్ఆర్ జిల్లా), డాక్టర్ దుత్తా రామచంద్రరావు(కృష్ణా జిల్లా), ఒంటేరు వేణుగోపాల్రెడ్డి( నెల్లూరు జిల్లా), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కరణం ధర్మశ్రీ(విశాఖ జిల్లా)ని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్హులు వెలుబడ్డాయి.