కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
క్రమిశిక్షణ కమిటీ సభ్యుల నియామకం
20 Dec 2017 11:29 AM
హైదరాబాద్ : వైయస్ ఆర్ సీపీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీలో కొత్తగా ముగ్గురు సభ్యులను నియమించారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకూరి రామకృష్ణం రాజు (పశ్చిమ గోదావరి), ఎస్. రఘురామి రెడ్డి (వైయస్ఆర్ కడప), యల్లశిరి గోపాల్ రెడ్డి (నెల్లూరు) లను క్రమశిక్షణ కమిటీలో నియమించారు.