కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
తొణికిన.. తణుకు
01 Feb 2015 5:59 PM
రుణ వంచనపై తిరగబడ్డ రైతన్న
కదం తొక్కిన మహిళా లోకం
వెల్లువెత్తిన యువకులు, పార్టీ శ్రేణులు.. బాబు మోసాలపై నిప్పులు
రైతుదీక్ష విజయవంతం
తణుకు: రైతు రుణమాఫీపై ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలకు కోతలు వేస్తుండటంపై మండిపడుతున్న ప్రజలు వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన రైతుదీక్షకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచే వేలాది మంది దీక్షా స్థలికి తరలివచ్చారు. భారీ సంఖ్యలో మహిళలు, రైతులు స్వచ్ఛందంగా దీక్షకు తరలిరావడంతో రైతు దీక్ష విజయవంతమైంది. సాయంత్రం వైఎస్ జగన్కు ఆ పార్టీ నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి కనీవినీ ఎరుగని రీతిన సంఘీభావం ప్రకటించారు. అంచనాలకు మించి రైతులోకం, నారీజనం రైతు దీక్షకు తరలివచ్చారు. చంద్రబాబు రుణవంచనపై రైతన్న తిరగబడ్డాడు. నారా వారి నయా మోసంపై మహిళా లోకం గర్జించింది. ఉద్యోగాలిప్పిస్తామని, నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పిన మాయమాటలపై యువత నిప్పులు చెరిగింది. ఎడాపెడా పింఛన్ల కోతపై వృద్ధులు, వికలాంగులు కదం తొక్కారు. అధికారం దన్నుతో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్పడుతున్న వేధింపులపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు కన్నెర్ర చేశాయి.
కదం తొక్కిన మహిళా లోకం
వెల్లువెత్తిన యువకులు, పార్టీ శ్రేణులు.. బాబు మోసాలపై నిప్పులు
రైతుదీక్ష విజయవంతం
తణుకు: రైతు రుణమాఫీపై ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలకు కోతలు వేస్తుండటంపై మండిపడుతున్న ప్రజలు వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన రైతుదీక్షకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచే వేలాది మంది దీక్షా స్థలికి తరలివచ్చారు. భారీ సంఖ్యలో మహిళలు, రైతులు స్వచ్ఛందంగా దీక్షకు తరలిరావడంతో రైతు దీక్ష విజయవంతమైంది. సాయంత్రం వైఎస్ జగన్కు ఆ పార్టీ నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి కనీవినీ ఎరుగని రీతిన సంఘీభావం ప్రకటించారు. అంచనాలకు మించి రైతులోకం, నారీజనం రైతు దీక్షకు తరలివచ్చారు. చంద్రబాబు రుణవంచనపై రైతన్న తిరగబడ్డాడు. నారా వారి నయా మోసంపై మహిళా లోకం గర్జించింది. ఉద్యోగాలిప్పిస్తామని, నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పిన మాయమాటలపై యువత నిప్పులు చెరిగింది. ఎడాపెడా పింఛన్ల కోతపై వృద్ధులు, వికలాంగులు కదం తొక్కారు. అధికారం దన్నుతో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్పడుతున్న వేధింపులపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు కన్నెర్ర చేశాయి.