మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
మార్క్సిస్టు యోధుడు వైఆర్కే మృతికి సంతాపం
20 Oct 2013 12:46 PM
హైదరాబాద్, 20 అక్టోబర్ 2013:
మార్క్సిస్టు యోధుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (వైఆర్కే) మృతికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్, అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. క్రమశిక్షణ గల నాయకుడిగా ప్రజలలో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న వైఆర్కే మరణం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని గట్టు విచారం వ్యక్తంచేశారు. వైఆర్కే కుటుంబ సభ్యులకు గట్టు సానుభూతిని వ్యక్తంచేశారు.