సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
బిసి అధ్యయన కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం
20 Dec 2017 11:32 AM
రాష్ట్రంలో బిసిల సమస్యలను అధ్యయనం చేసి, బిసి డిక్లరేషన్ రూపకల్పన కోసం ఏర్పాటైన కమిటీలో మరో ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ధనంజయయాదవ్ (రాప్తాడు), అనంతరాజులు (మడకశిర), మేడపాటి పురుషోత్తం (ప్రత్తిపాడు)లను ఈ కమిటీలో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.