చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగాలని..
27 Jun 2018 9:41 AM
విజయవాడ: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగాలని, 200 రోజులు పాదయాత్ర పూర్తి అయిన సందర్భంగా వైయస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు. విజయవాడలోని వినాయక గుడి వద్ద పార్టీ శ్రేణులు 200 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. అలాగే అన్ని జిల్లా కేంద్రాల్లో ఇవాళ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.