మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
రాజమండ్రి బ్రిడ్జిపై భారీగా ఏర్పాట్లు
09 Jun 2018 12:08 PM
తూర్పు గోదావరి: తూర్పు గోదావరి జిల్లాలో వైయస్ జగన్కు ఘన స్వాగతం పలికేందుకు రాజమండ్రి బ్రిడ్జిపై భారీ వైయస్ఆర్సీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి స్వాగతం చెప్పిన దానికంటే మించి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను వైయస్ఆర్సీపీ నేతలు కన్నబాబు, పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తదితరులు పరిశీలించారు.