19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
అధికారం కోసం వైయస్ జగన్ అబద్ధాలు చెప్పే వ్యక్తి కాదు
21 May 2018 7:00 PM
వంకా రవీందర్
పశ్చిమ గోదావరి: అధికారం కోసం వైయస్ జగన్ అబద్ధాలు చెప్పే వ్యక్తి కాదని వైయస్ఆర్సీపీ నాయకుడు వంకా రవీందర్ అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 167వ రోజు తాడేపల్లెగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారని, వాటిని అధికారంలోకి రాగానే పరిష్కరిస్తారన్నారు. నమ్మిన కాపులను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలన్నారు. కాపులకు మద్దతుగా నిలిచింది వైయస్ఆర్సీపీనే అన్నారు.