మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
టీడీపీ నేతల అగడాలకు అడ్డూ అదుపు లేదు
25 May 2018 6:36 PM
పశ్చిమ గోదావరి: టీడీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేదని వైయస్ఆర్సీపీ నేత వంకా రవీంద్రనాథ్ అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం ఆకివీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రతినిధులు గుండాలుగా వ్యవహరిస్తున్నారన్నారు. నిన్న కాకినాడ జిల్లా పరిషత్ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యం వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేపై దాడి చేయడం దారుణమన్నారు. వైయస్ జగన్కు ప్రతి ఒక్కరు మద్దతుగా నిలవాలని కోరారు.