చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
విజయవంతంగా సాగుతున్న పాదయాత్ర
22 Nov 2017 2:27 PM
కర్నూలు: ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా సాగుతుందని, పాదయాత్రకు రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు తండోప తండాలుగా తరలివస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ప్రతిపక్షనేత వైయస్ జగన్ను కలుసుకుని తమ బాధలు చెప్పుకునేందుకు ప్రజలంతా వస్తున్నారని చెప్పారు. జనం తాకిడి ఎక్కవ కావడంతో వైయస్ జగన్ వారి సమస్యలన్నీ తెలుసుకుంటూ వారికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నారన్నారు. రైతులు గిట్టుబాటు ధరలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, పొలాల్లో పనిచేసుకునే వారంతా పరిగెత్తుకుంటూ వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలన్నీ పూర్తిగా పరిష్కారం అవుతాయన్నారు.