కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
వైయస్ జగన్ సీఎం కావడం ఖాయం
11 Jun 2018 10:42 AM
కొయ్య మేషేన్ రాజు
రాజమండ్రి: వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైయస్ఆర్సీపీ నాయకుడు కొయ్య మేషన్ రాజు పేర్కొన్నారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం..నేడు వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వైయస్ జగన్కు గోదావరి బిడ్జిపై ఘన స్వాగతం పలుకుతామన్నారు. జిల్లాలో 15కు 15 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.