రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
జన ప్రభంజనాన్ని ఓర్వలేకే మంత్రి అయ్యన్న ఆరోపణలు
21 Aug 2018 5:13 PM
విశాఖ: నర్సీపట్నంలో వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు వచ్చిన జన ప్రభంజనం చూసి తట్టుకోలేక మంత్రి అయ్యన్న పాత్రుడు కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారని వైయస్ఆర్ సీపీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో సాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున్న గంజాయి దందా సాగుతుందని దానికి టీడీపీ వారే కారణమని ఆరోపించారు.