సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
మహానేత విగ్రహం ఆవిష్కరణ
01 Aug 2018 9:13 AM
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 226వ రోజు పిఠాపురం పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి
విగ్రహాన్ని ఆయన తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. తమ ప్రాంతానికి వచ్చిన వైయస్ జగన్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకురావాలని అక్కడి ప్రజలు నినదించారు.